తెలంగాణ
అంబర్పేట్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy: అంబర్పేట్ ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 5 న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ పనులను కిషన్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.