అంతర్జాతీయం
సియాటెల్ ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీ

సియాటెల్ ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీ కొన్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్ తోకభాగాన్ని జపాన్ ఫ్లైట్ ఢీకొట్టింది. అయితే.. ప్రమాద సమయంలో జపాన్ విమానంలో 185 మంది.. డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో 142 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను సురక్షితంగా దించి వేశారు.