అంతర్జాతీయం
Mumbai Attacks: తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Mumbai Attacks: వైట్హౌస్లో ముంబై ఉగ్రదాడులపై కీలక చర్చ జరిగింది. నిందితుడు తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోదీతో ట్రంప్ భేటీ అనంతరం ఈ ప్రకటన అధికారి కంగా వెలువడింది.
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో.. ప్రధాన నిందితుడిగా తహవూర్ రాణా ఉన్నాడు. ప్రస్తుతం నిందితుడు అమెరికాలో హైసెక్యూరిటీ జైలులో ఉన్నాడు. అయితే నిందితుడు తహవూర్ రాణాను అప్పగించాలని చాలా కాలం నుంచి భారత్ కోరుతోంది.