తెలంగాణ

Hyderabad: కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. PVNR ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు బోల్తాపడింది. కారులో ముగ్గురు మహిళలతో పాటు ఓ చిన్నారి ఉన్నారు. మెహిదీపట్నం నుండి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button