ఆంధ్ర ప్రదేశ్

Anantapur: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Anantapur: అనంతపురం జిల్లా కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వేసవి విడిదిలో భాగంగా కాల్వలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి చెందగా కాపాడబోయి మరొకరి మృతి చెందారు. ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు నాగలక్ష్మీ , జయశ్రీ, జాషువాగా పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button