News

YS Jagan: నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

YS Jagan: నాంపల్లి కోర్టులో జగన్ విచారణ ముగిసింది. దాదాపు అరగంట పాటు జగన్ కోర్టులో ఉన్నారు. కోర్టు నుంచి లోటస్ పాండ్‌కు జగన్ బయల్దేరారు. ఆరేళ్ల తర్వాత విచారణకు జగన్ హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం లోటస్ పాండ్‌కు వెళ్లారు జగన్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button