జాతియం
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉగ్ర బెదిరింపు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉగ్ర బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు దుండగులు ఫోన్ చేశారు. మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు.
అయితే వెంటనే సమాచారాన్ని భద్రతా సంస్థలకు పోలీసులు అందించారు. దీంతో ఫోన్కాల్పై విచారణ కొనసాగుతోంది. అయితే ఆల స్యంగా వెలుగులోకి ఘటన వచ్చింది. ఇక ఫోన్ చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.