తెలంగాణ
Telangana: మూడోరోజు ఎమ్మెల్సీ నామినేషన్ పర్వం

Telangana: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మూడో రోజు నామినేషన్ పర్వం కొనసాగుతోంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన.. బంక రాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మరో స్వతంత్ర అభ్యర్థిగా పన్నాల గోపాల్ రెడ్డి కూడా ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటివరకు నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.