తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై ధర్మాసనంలో ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు జరిగాయి.

తొలుత ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button