జాతియం

భారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులు

Operation Sindoor: భారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులు జరిగాయి. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో దాడి చేసినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button