తెలంగాణ
నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ

BJP: MLC ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11గంటలకు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. MLC ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేరువయ్యేలా ప్రణాళికలు రచించనున్నారు.