ఆంధ్ర ప్రదేశ్
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

Hindupuram: చైర్మన్ ఎన్నికల్లో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాగా.. టీడీపీ నుండి 21మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ఓటు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి, ఆరవ వార్డు కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు.