ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు మేయర్ సీటుపై టీడీపీ కన్ను

గుంటూరు మేయర్ సీటుపై టీడీపీ దృష్టిసారించింది. అయితే ఇప్పుడు ఆశావహులలో ప్రముఖంగా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర పేరు వినబడుతోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం మేయర్ సీటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. ఇటీవల మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రిజైన్ చేయడంతో ఖాళీ ఏర్పడింది.
దీంతో ఇప్పుడు మేయర్ పదవి ఎవరికి వరిస్తోందనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక కేంద్రమంత్రి పెమ్మసాని గుంటూరుకు రాగానే కౌన్సిల్ మీట్ ఏర్పాటు కానుంది. కౌన్సిల్ మీట్ ఏ ర్పాటులో మేయర్ను ఎన్నుకోనున్నారు.