YS Jagan
-
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: వైఎస్ జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
YS Jagan: జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు జగన్ భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
Jagan: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మాకవరపాలెంకు రోడ్డు మార్గాన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: మహర్షి వాల్మీకి చిత్రపటానికి మాజీ సీఎం జగన్ నివాళి
Jagan: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్
Nandamuri Balakrishna: అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో సైకోగాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే వచ్చారనేది అబద్ధమన్నారు. అక్కడ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: కూటమి అరాచకాలు డిజిటల్ బుక్లో నమోదు
YS Jagan: రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ కూటమి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్తో చట్టం ముందు నిలబెడుతామని వైసీపీ అధినేత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
YCP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్కు రీజనల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: ప్రతిపక్ష హోదాపై మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్
YS Jagan: శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్
YS Jagan: చంద్రబాబుకు అధికారమిచ్చింది పేదల సొంతించి కలలను నాశనం చేయడానికా అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువైందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది
Jagan: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. రెండు నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఎరువులను టీడీపీ నాయకులే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
ఇడుపులపాయలో వైసీసీ అధినేత జగన్ పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు…
Read More »