YCP
-
ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు
నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలలకు పిలుపునిచ్చింది. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ ఆందోళనలు చేపట్టనుంది. నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఐపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: నన్ను హత్య చేసేందుకు కుట్ర చేశారు
Botsa Satyanarayana: వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల అనుమతి
Jagan: వైసీపీ అధినేత జగన్ విశాఖ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జన సమీకరణకు అనుమతి లేదన్నారు పోలీస్ కమిషనర్. రోడ్డు మార్గంలో మాకవరపాలెం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారానికి తెర లేపింది
Avinash Reddy: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారానికి తెర లేపిందని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చెవిరెడ్డి మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ శాసన మండలిలో గందరగోళం
AP Legislative Council: ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Bharath: బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?
Bharath: ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ను అవహేళనగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: వ్యాధులు విజృంభిస్తుంటే ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది
Vidadala Rajini: గుంటూరులో డయేరియా, కలరా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిద్ర మత్తులో ఉందని మాజీమంత్రి విడదల రజిని మండిపడ్డారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని డయేరియా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jogi Ramesh: కూటమి సర్కారుపై ప్రజలు విరక్తిచెందారు
Jogi Ramesh: కూటమి ప్రభుత్వంపై ప్రజలు విరక్తిచెందారని మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడంతో అనేకమంది ప్రాణాలు పోతున్నాయన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ…
Read More »