ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు ప్రమాదం.. రమేష్ కుటుంబం సజీవదహనం

కర్నూల్ బస్సుప్రమాదం నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. గొల్లవారిపల్లికి చెందిన రమేష్, అతని కుటుంబసభ్యులు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. భార్య, ఇద్దరు పిల్లలు సహా రమేష్ మృతి చెందారు.



