Vijayawada
-
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో డ్రైవర్పై ప్రయాణీకుడు దాడి
విజయవాడ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సును నడిరోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్పై దాడి చేసి గాయపర్చాడు. కండక్టర్, బస్సులోని తోటి ప్రయాణీకులు ఆపుతున్నా కూడా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు విశాఖ, విజయవాడలో చంద్రబాబు పర్యటన
నేడు విశాఖ, విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు హాజరు కానున్నారు. సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ అధికారి సంజయ్
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ను అధికారులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సంజయ్ను అధికారులు విచారిస్తున్నారు. అగ్నిమాపక శాఖ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vijayawada: విజయవాడలో 72 అడుగుల మట్టి డూండి గణేష్
Vijayawada: వినాయకుడి పేర్లలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. డూండీ వినాయకుడు. ఈ పేరు ఎందుకు వచ్చిందో, ఆయన పాత్ర ఏమిటో పురాణాల్లో విశేషంగా చెప్పబడి ఉంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: నయా భారత్ కాదు..మోడీ చేతిలో భారత్ దగా పడ్డాది
YS Sharmila: విజయవాడ ఆంధ్రరత్న భవన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా ఆవిష్కరించారు. ప్రధాని మోడీపై షర్మిల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన
విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటించారు. భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. విద్యాధరపురం, బుడమేరు వంతెన, గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో మ్యాన్హోల్లో పడి టీడీపీ నేత మృతి
విజయవాడలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండుప్రాణం బలైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాత్రి 53 డివిజన్ గులాబ్ మొహిద్దిన్ స్ట్రీట్లో ఇటీవల తవ్విన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఆవిష్కరించారు. ఈ సారి కూడా ప్రతిఏడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు విజయవాడ, విశాఖ మెట్రో రైల్కు టెండర్లు
విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం నేడు టెండర్లు పిలిచింది. 21వేల 616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల…
Read More »
