Vijayawada
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బంతిపూలు కొన్న సీఎం చంద్రబాబు
Chandrababu: జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వ్యాపారుల వద్దకు వెళ్లారు. విజయవాడ పున్నమి ఘాట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నారు
Kesineni Chinni: కల్తీ మద్యంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడని అన్నారు. కూటమి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం
Vijayawada: విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారి దర్శిస్తే.. దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై పేర్నినాని విమర్శలు
మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. దేవుడి భూములు కొట్టేశానని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన మంత్రులు
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రులు సత్యకుమార్, నారాయణ పర్యటించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటన
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ఎమ్మెల్యే బోండా ఉమా,వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి పర్యటించారు మంత్రి నారాయణ. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: దసరా ఉత్సవాలకి సీఎంకు ఆహ్వానం
Chandrababu: దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ…
Read More »