Vijayawada
-
ఆంధ్ర ప్రదేశ్
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో భోగి సంబరాలు
విజయవాడలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి నేతలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్.. భోగి మంటల్ని వెలిగించారు.…
Read More » -
సినిమా
కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్
సినీనటుడు సాయి ధరమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాయి ధరమ్ తేజ్కు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్ ప్రారంభం
విజయవాడలో రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దిశ విరమణలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దిశ విరమణలు ప్రారంభమయ్యాయి. ఉదయం అగ్ని ప్రతిష్ట హోమం గుండం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం భవానీలు దీక్ష విరమణలును ప్రారంభించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వివాదం
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గరకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: పెన్షన్ల పంపిణీ చేయడం ఆనందంగా ఉంది
Anitha: చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోం మంత్రి అనిత. విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు
Vijayawada: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్లో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vijayawada : హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టులు అరెస్ట్
Vijayawada: కృష్ణా జిల్లా పెనమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్టయ్యారు. ఓ బిల్డింగ్లో తల దాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్,…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్-విజయవాడ ఎన్హెచ్పై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని రైలు బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కనకదుర్గమ్మకు గాజుల అలంకరణ.. పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో అర్థరాత్రి 1 నుంచి అమ్మవారి దర్శనమిస్తున్నారు. 5 లక్షల…
Read More »