Uttar Pradesh
-
జాతియం
UP: పెట్రోల్ బంక్లో యువతి హల్చల్.. గుండెపై గన్ను పెట్టి వార్నింగ్..
Uttar Pradesh: జనాల్లో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అవతలి వాళ్లను గాయపర్చడానికి చంపడానికి కూడా వెనుకాడడం లేదు.…
Read More » -
News
Aghori Arrest: యూపీలో అఘోరీ అరెస్ట్
Aghori Arrest: యూపీలో అఘోరీని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని నార్సింగీ పీఎస్కు తరలించారు. చీటింగ్ కేసులో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం జైల్లోనే అఘోరీ…
Read More » -
జాతియం
యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
Road accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును.. బొలెరో వాహనం ఢీ కొట్టింది. మీర్జాపూర్-ప్రయాగ్రాజ్ హైవేపై ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే…
Read More » -
జాతియం
PM Modi: త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం .. లైవ్
PM Modi: త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర…
Read More » -
జాతియం
Maha Kumbha Mela: మహాకుంభమేళాకు పోటెత్తున్న భక్తులు
Maha Kumbha Mela: మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్య…
Read More » -
జాతియం
Uttar Pradesh: అయ్యో.. మొబైల్ లో రీల్స్ చూస్తూ బిజీగా ఉన్న డాక్టర్.. గుండెపోటుతో మహిళ మృతి
Uttar Pradesh: మెయిన్పురి జిల్లా ఆసుపత్రిలో 60 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. డ్యూటీలో ఉన్న వైద్యుడు ఆదర్శ్ సెంగార్ రోగికి సహాయం చేయకుండా సుమారు 15…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
APSRTC: మహా కుంభమేళాకు APSRTC ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
APSRTC: మహా కుంభమేళాకు APSRTC ఆర్టీసీ ప్రత్యేక బస్సులుయూపీలోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక…
Read More » -
జాతియం
Uttar Pradesh: లడ్డూ మహోత్సవంలో కూలిన వేదిక.. ఐదుగురు మృతి, 40 మందికి గాయాలు
Uttar Pradesh: యూపీలోని బాగ్పత్లో విషాదం జరిగింది. లడ్డూ మహాత్సవంలో వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి.…
Read More » -
జాతియం
Mahakumbh Mela 2025: 3 రోజుల్లో 6 కోట్ల మంది.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
Mahakumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు.…
Read More » -
జాతియం
Uttar Pradesh: గ్రేటర్ నోయిడాలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.…
Read More »