Uttam Kumar Reddy
-
తెలంగాణ
నేడు ప్రజాభవన్లో ఉత్తమ్ కీలక ప్రజెంటేషన్
Uttam Kumar Reddy: ఇవాళ ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రజంటేషన్స్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడిహెట్టిపై మంత్రి ప్రజంటేషన్ ఇస్తారు. ప్రజంటేషన్కు…
Read More » -
తెలంగాణ
Arvind Dharmapuri: ఉత్తమ్కు జీరో నాలెడ్జ్
Arvind Dharmapuri: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైరయ్యారు. కాంగ్రెస్తో ఏదీ అవ్వదని ప్రజలకు అర్ధమైందని ఎంపీ అరవింద్ అన్నారు. ఉత్తమ్కుమార్ ఏదో ప్రోగ్రామ్…
Read More » -
తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రేపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్వంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4గంటలకి సచివాలయంలో…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: బనకచర్లపై బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు
Uttam Kumar Reddy: బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ . GRMC, CWCఅపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్దమని ఎట్టి పరిస్థితుల్లో దీన్నితెలంగాణ…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించింది
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్లో ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం భారత…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్ దేశం గర్వించదగ్గ విషయం
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. NDSA నివేదిక చూసి.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు పడాలన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకే ఈ దాడులు
Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా…
Read More » -
తెలంగాణ
ముగ్గురు తెలంగాణ మంత్రులకు తప్పిన ప్రమాదం
Telangana: ముగ్గురు తెలంగాణ మంత్రులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. నిజామాబాద్లో రైతు…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: కేంద్రం సన్న బియ్యం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదు
Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. కేంద్రం సన్న బియ్యం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రం…
Read More »