TTD
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ
తిరుమల శ్రీవారిని నటి శ్రియా దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శ్రియా తల్లితో కలసి ఇవాళ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో మరో భారీ స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
Tirumala: తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. పదేళ్లలో 54 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏఐ ఆధారిత వ్యవస్థతో తిరుమలలో అద్భుత ఫలితాలు
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మూడు నెలల కిందట…
Read More » -
సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జస్టిస్ శ్రీనివాస్, మంత్రి బాల వీరాంజనేయలు, సంగీత దర్శకుడు తమన్, నటుడు యశ్వీన్, యాంకర్ ఓంకార్…
Read More » -
సినిమా
Shiva Jyothi: శ్రీవారి దర్శనంపై శివ జ్యోతికి జీవితకాల నిషేధం!
Shiva Jyothi: టెలివిజన్ యాంకర్ శివ జ్యోతి, ఆమె తమ్ముడు తిరుమల ప్రసాదాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టిటిడీ తీవ్ర చర్య తీసుకుంది. ఆమె ఆధార్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుమలకు రూ.9 కోట్ల భారీ విరాళం
TTD: తిరుమలలో యాత్రిక సముదాయాల ఆధునీకరణ పనులకు భారీ విరాళం అందింది. తిరుమలలోని సిఆర్వో సమీపంలో ఉన్న మూడు యాత్రిక సముదాయాలకు మంతెన రామలింగ రాజు అనే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్…
Read More »