TTD
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠలోని 01 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు 08 గంటల సమయం పడుతుంది. నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుమలలో విశాఖ శారదా పీఠం మఠానికి షాక్.. ఖాళీ చేయాలని నోటీసులు
TTD: విశాఖ శారదా పీఠానికి టీటీడీ అధికారులు షాక్ ఇచ్చారు. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని మఠానికి నోటీసులు జారీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: 19 నుంచి శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల
Tirumala: ఆన్లైన్లో జూలై నెల దర్శనం టికెట్లు విడుదల జూలై నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లు రేపు ఉదయం 10 గంటల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి తిరుమల లడ్డూ సిద్ధం
Tirumala: ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తోంది. 2014లో ఏపీ భద్రాద్రి ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం
ఈనెల 6,7 తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు 6వ తేదీ ఆస్థానం, 7వ తేదీ శ్రీరామపట్టాభిషేకం 6వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘనంగా ఉగాది వేడుకలు
Tirumala: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: రూ.5,258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. స్వామి వారి…
Read More »