Tirupati
-
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి
Tirupati: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: మహా కుంభమేళాకు బయల్దేరిన శ్రీవారి కల్యాణ రథం
Tirumala: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు…
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు… –2024లో శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు –శ్రీవారి హుండీ ద్వారా రూ.1.365 కోట్లు కానుకలు సమర్పించిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
Tirumala: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు. 25 రోజులు పాటు కొనసాగనున్న దివ్యప్రబంధ పారాయణం. దివ్య ప్రభంధ పాసురాల పఠనం చేయనున్న శ్రీవైష్ణవులు. జనవరి 7వ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala : రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
Tirumala: రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు. 25 రోజులు పాటు కొనసాగనున్న దివ్యప్రబంధ పారాయణం. జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. జనవరి 10న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు దంపతులు
PV Sindhu: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దర్శించుకున్నారు. తన భర్త , ఇతర కుటుంబ సభ్యులతో కలిసి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్..
Tirumala: తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రేక్ దర్శనాలు రద్దు..!
Tirumala: జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బంది. కోయిల్ ఆళ్వార్…
Read More »