Tirupati
-
ఆంధ్ర ప్రదేశ్
TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం
TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో.. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమి ఏర్పాట్లపై చర్చించనున్నారు. మరోవైపు..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 08 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Tirupati: తిరుపతి జిల్లా నగిరి మండలం కావేటిపురంలో మూడున్నరేళ్ల చిన్నారిపై మోహన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులపై…
Read More » -
సినిమా
మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి…
Read More » -
సినిమా
Mohan Babu: భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబం
Mohan Babu: మోహన్ బాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ ఆవరణలో భోగి మంటలు వెలిగించి మోహన్ బాబు ప్రజలకు పండుగ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
Roja: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి.. భారీగా పాల్గొన్న భక్తులు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని.. చక్రస్నాన మహోత్సవాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్కు ప్రాతకాల కైంకర్యాలు చేశారు. అనంతరం గర్భాలయం నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
Tirupati: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించిన మంత్రి అనిగాని సత్యప్రసాద్.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది
Chandrababu: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధాకరం
PM Modi: తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. తిరుమల…
Read More »