Tirupati
-
సినిమా
ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల
మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల కానున్న ‘సుమతి శతకం’ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అనగనగా ఒక రాజు చిత్ర బృందం,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
భోగి మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధం
తిరుపతిలో భోగి మంటల్లో ద్విచక్ర వాహనాన్ని దగ్దం చేయడం తీవ్రకలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న మధురానగర్ కూడలిలోని ఓ మెకానిక్ షాప్లో రిపేర్కి వచ్చిన టి.వి.ఎస్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో భద్రతా వైఫల్యం.. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హాల్ చల్
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రత వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గం.ల సమయంలో ఏకాంత సేవ పూర్తిచేసి, ఆలయం మూసివేసిన తర్వాత ఓ…
Read More » -
సినిమా
తిరుపతిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మెయిన్ ఈవెంట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కంటెంట్కు అద్భుత స్పందన లభిస్తోంది. ఇప్పుడు ట్రైలర్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
Road Accident: తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హోటల్ రాజ్ పార్క్కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డిఎక్స్తో పేల్చేస్తాం అని వచ్చిన మెయిల్ నగరంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోళ్ల షెడ్పై దాడి చేసింది. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు.…
Read More »