Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల వివరాలు ఇవిగో.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం
Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో 47వ లడ్డూ కౌంటర్లో మంటలు చెలరేగాయి. వెంటనే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు..
Tirumala: తిరుమలలో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర టీటీడీ సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి భోగి మంటలు వేశారు. గోవింద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
Roja: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి.. భారీగా పాల్గొన్న భక్తులు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని.. చక్రస్నాన మహోత్సవాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్కు ప్రాతకాల కైంకర్యాలు చేశారు. అనంతరం గర్భాలయం నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
Tirupati: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించిన మంత్రి అనిగాని సత్యప్రసాద్.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది
Chandrababu: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధాకరం
PM Modi: తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. తిరుమల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి
Tirupati: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: మహా కుంభమేళాకు బయల్దేరిన శ్రీవారి కల్యాణ రథం
Tirumala: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో…
Read More »