Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారి సేవలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీం
Tirumala: తిరుమల శ్రీవారిని అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో నందమూరి కల్యాణ్ రామ్, సినీ నటి విజయశాంతి,…
Read More » -
సినిమా
Nag Ashwin: తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగ్ అశ్విన్
Nag Ashwin: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం
ఈనెల 6,7 తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు 6వ తేదీ ఆస్థానం, 7వ తేదీ శ్రీరామపట్టాభిషేకం 6వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘనంగా ఉగాది వేడుకలు
Tirumala: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: పాపవినాశనం డ్యామ్లో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ
Tirumala: పాపవినాశనం డ్యామ్లో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ ఇచ్చింది. తిరుమలలో బోటింగ్ కోసం ట్రయల్ రన్ అంటూ ప్రచారం జరిగింది. పాపవినాశనం డ్యామ్ చుట్టూ పడవలతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం
Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో చిలుకూరు బాలజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్, సినీ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకొని…
Read More »