Telangana
-
తెలంగాణ
Road Accident: టిప్పర్ లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
Road Accident: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు దగ్గర టిప్పర్ లారీని బైక్ ఢీకొంది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.…
Read More » -
తెలంగాణ
సొంతూళ్ల నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు.. టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ ముగయడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి ప్రజలు హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే…
Read More » -
తెలంగాణ
Khammam: రూ.500 కోసం గొడవ.. తన్నుకున్న రెండువర్గాలు
Khammam: ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. 500 రూపాయల కోసం రెండు వర్గాలుగా ఏర్పడి తన్నుకున్నారు. అపార్ట్మెంట్లో 500ల కోసం మొదలైన గొడవ.. చినికి చినికి…
Read More » -
తెలంగాణ
Talasani: కొండపోచమ్మ ఘటన దురదృష్టకరం
Talasani: కొండపోచమ్మ ఘటనపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో…
Read More » -
తెలంగాణ
Kamareddy: ఎస్బీఐ ఏటీఎంలో చోరీ..గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు
Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లంలోని SBI ATMలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లారు దొంగలు. ఏటీఎంలో 17 లక్షల వరకు…
Read More » -
తెలంగాణ
Thummala: కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంత్రి తుమ్మల పర్యటన
Thummala: కొండరెడ్ల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అడవులను రక్షించేది గిరిజనులే అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పలు…
Read More » -
తెలంగాణ
రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు.. పిల్లలకు పంచిన మెట్టు సాయికుమార్
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు చేసి పిల్లలకు పంచారు.…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త కంపెనీల అనుమతుల విషయంలో.. పారదర్శక విధానం రూపొందించాలన్నారు. ఇకపై…
Read More » -
తెలంగాణ
Cyber Crime: సైబర్ మోసం.. క్షణాలలో రూ. 70 లక్షలు స్వాహా చేసిన హ్యాకర్లు
Cyber Crime: సైబర్ క్రైమ్పై అవగాహన పెంచిన చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లా బిట్ కాయిన్ ట్రేడింగ్లో సైబర్ మోసం జరిగింది.…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: కొండపోచమ్మ ఘటన పై సీఎం రేవంత్ ఆరా
Revanth Reddy: కొండపోచమ్మ ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. అధికారులను సీఎం రేవంత్రెడ్డి అప్రమత్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రప్పించాలని అధికారులను…
Read More »