Telangana
-
News
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు
ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. 99 రూపాయిలకు అమ్మే బ్రాండ్, బీర్ మినహా అన్ని కేటగిరీల్లో…
Read More » -
తెలంగాణ
Telangana: తెలంగాణలో బీర్ల ధరలు పెంపు
Telangana: తెలంగాణలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.…
Read More » -
తెలంగాణ
Secunderabad: దారుణం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
Secunderabad: సికింద్రాబాద్ లోని కామాక్షి సిల్క్స్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్యాట్నీలో ఉన్న కామాక్షి సిల్క్స్ షాప్ లోనే…
Read More » -
తెలంగాణ
హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. సెలవు దినంలో కూల్చివేతలు…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Telangana: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కేటీఆర్, కౌశిక్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్…
Read More » -
తెలంగాణ
KTR: తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ కు వ్యతిరేకత
KTR: తెలంగాణ భవన్ లో సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై…
Read More » -
తెలంగాణ
నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ
BJP: MLC ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11గంటలకు టీబీజేపీ చీఫ్ కిషన్…
Read More » -
తెలంగాణ
Harish Rao: వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీష్రావు ఫైర్
Harish Rao: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్…
Read More » -
తెలంగాణ
KTR: రుణమాఫీని ఆగం చేసి.. పెట్టుబడి సాయానికి పాతరేశారు
KTR: రేవంత్ పాలనపై మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి.. రైతుల…
Read More » -
తెలంగాణ
Telangana: 42 ఏళ్ల తర్వాత.. మహాఘట్టం..
Telangana: గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమం.. దక్షిణ కాశీగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో మహా ఘట్టానికి సమయం ఆసన్నమైంది.…
Read More »