Telangana
-
తెలంగాణ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి…
Read More » -
తెలంగాణ
నేటితో ముగియనున్న కులగణన సర్వే
Telangana: తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలన్నారు. కుల గణన సర్వే నేటితో ముగుస్తుండటంతో ఇంకా సర్వే లో పాల్గొనని…
Read More » -
తెలంగాణ
SLBC Tunnel: ఆపరేషన్ వేగవంతం.. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు
SLBC Rescue Operation : ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు.…
Read More » -
తెలంగాణ
MLC Election: రాజన్న సిరిసిల్లలో పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
MLC Election: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్…
Read More » -
తెలంగాణ
Uttam: బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేశాం
Uttam Kumar Reddy: టన్నెల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్లో 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో…
Read More » -
తెలంగాణ
SLBC Tunnel:15 అడుగుల మేర బురద నీరు.. SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
SLBC Tunnel: SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతోపాటు నేవీ సిబ్బంది ప్రమాదస్థలానికి దగ్గరలో ఉన్నట్లు సమాచారం. టన్నెల్లో…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: SLBC టన్నెల్ లోపల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
Uttam Kumar Reddy: SLBC టన్నెల్ లోపల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. నిపుణుల సూచన మేరకు రెస్క్యూ ఆపరేషన్ను యుద్ధ ప్రతిపాదికన…
Read More » -
తెలంగాణ
నేడు సుప్రీంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై.. అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన…
Read More » -
తెలంగాణ
ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో…
Read More » -
తెలంగాణ
Vikarabad: విషాదం.. ఉరివేసుకుని తల్లి కొడుకు ఆత్మహత్య
Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో తల్లీ కొడుకులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…
Read More »