Telangana
-
News
తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ…
Read More » -
తెలంగాణ
నేటి నుంచి హైదరాబాద్లో భారత్ సమ్మిట్
నేటి నుంచి హైదరాబాద్లో భారత్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈవెంట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని నిపు ణులు ఈ సమ్మిట్లో…
Read More » -
తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని కలిసిన డీజీపీ జితేందర్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని డీజీపీ జితేందర్ కలిశారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేఫథ్యంలో డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్…
Read More » -
తెలంగాణ
Mahesh Kumar Goud: తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయింది
Mahesh Kumar Goud: బీఆర్ఎస్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విరుచుకు పడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయిందని విమర్శించారు. ఇక ఆ పార్టీ…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: జపాన్లో నేడు సీఎం రేవంత్ చివరిరోజు పర్యటన
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో ఇవాళ చివరి రోజు పర్యటించనున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా రేవంత్ హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ…
Read More » -
తెలంగాణ
TS Inter Results 2025: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results 2025: ఈరోజు 12:00 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ…
Read More » -
తెలంగాణ
Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు
Kishan Reddy:హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల…
Read More » -
తెలంగాణ
Hyderabad: ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
Hyderabad: 22ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ వైపేనే ఉంది. బలాబలాల్లో మజ్లిస్కు మొగ్గు ఉన్నా వార్ వన్…
Read More » -
తెలంగాణ
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి
Road Accident: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.…
Read More » -
తెలంగాణ
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. అశ్వారావుపేట మండలం సుద్దబోతులగూడెం గ్రామంలో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు పారిపోతుండగా గ్రామ స్తులు పట్టుకునేందుకు యత్నించారు. మరోవైపు…
Read More »