Telangana
-
తెలంగాణ
హన్మకొండ లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
హన్మకొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. కమలాపూర్ మండలం నేరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు పాల్పడుతున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత…
Read More » -
తెలంగాణ
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. చెవుల్లో గడ్డిమందు పోసి దారుణ హత్య
భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరుచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటననే మరోసారి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనే…
Read More » -
తెలంగాణ
Raj Gopal Reddy: దిగజారి బతకడం నాకు తెలియదు
Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది ..కానీ మునుగోడు ప్రజల…
Read More » -
తెలంగాణ
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
కరీంనగర్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగతోపాటు, దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న కమ్మరపల్లిలో…
Read More » -
తెలంగాణ
ఉపాసన కొణిదెలకు కీలక బాధ్యత!
Upasana Konidela: ఉపాసన కొణిదెల తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా నియమితులయ్యారు. 2025 క్రీడా విధానం కింద ఆమె క్రీడా రంగాన్ని బలోపేతం చేయనున్నారు. ఈ సందర్భంగా…
Read More » -
తెలంగాణ
MLC Kavitha: కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు సర్వం సిద్ధం
MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహారదీక్షకు సర్వం సిద్ధమైంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ…
Read More » -
తెలంగాణ
KTR: ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం
KTR: రైతు రాజ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తకర ట్వీట్ చేశారు. రైతే రాజు రాజకీయ నినాదంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వ విధానంగా నిలిచింది. ఆరు…
Read More » -
తెలంగాణ
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుమ్మిడిహట్టి దగ్గర నీటిలభ్యత లేదంటూ సమర్థించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ను మార్చడంలో..నిజాయితీ,…
Read More » -
తెలంగాణ
Kishan Reddy: తెలంగాణను రాష్ట్ర పాలకులు అప్పలు ఊబిలోకి నెట్టారు
Kishan Reddy: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు రాష్ట్ర పాలకులే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న…
Read More » -
తెలంగాణ
గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
ED: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక…
Read More »