Srisailam
-
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రధాని మోదీ పర్యటనతో శ్రీశైలంలో హై అలర్ట్
ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. ఈ నెల 16న శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని ప్రధాని మోడీ దర్శించుకోనున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: కర్నూల్, శ్రీశైలంలో ఈనెల 16న ప్రధాని మోడీ పర్యటన
PM Modi: కర్నూల్, శ్రీశైలంలో ఈనెల 16న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పీఎం సభకు అధికారులు భారీగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Srisailam: నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ. సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడం పైగా వరుస సెలవు రావడంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తి నీరు విడుదల
Srisailam: ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత అధికారులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలంలో ఎలుగుబంటి హల్చల్
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ చేసింది. దోర్నాల రహదారిలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎలుగుబంటి రోడ్డుపై తిరుగడంతో శ్రీశైలానికి వచ్చే వాహనాలకు అంతరాయంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద కొనసాగుతుంది. అధికారులు 8గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2 లక్షల 93వేల 609 ఉండగా ఔట్ఫ్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,అధికారులు మరో గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం రెండు గేట్ల ద్వారా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద నీరు
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద నీరు కొనసాగుతుంది. 2గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 92వేల 352 క్యూసెక్కులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. 2గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 75 వేల 383…
Read More »