Srikakulam
-
ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఈశ్వరరావు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దక్షిణ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్
Srikakulam: తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థినులతో సేవలు చేయించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది
Chandrababu: కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాట.. పదిమంది మృతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది భక్తులు చనిపోగా తొమ్మిది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
MLC Nagababu: ఆర్టీసి కాంప్లెక్స్ను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు
MLC Nagababu: శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్సీ నాగబాబు హామీ ఇచ్చారు. రోజుకి 60 వేల మంది ప్రయాణించే బస్టాండ్లోని సమస్యలు తన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కత్తితో పొడిచి.. మామను హత్య చేసిన అల్లుడు
Srikakulam: శ్రీకాకుళం జిల్లా మండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మామను అల్లుడు దాసు చంపేశాడు. మామ గంగయ్యపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. సైకిల్పై వెళ్తున్న మామ గంగయ్యను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. కంచిలి మండలం సామంత పుట్టుక గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. గ్రామదేవత ఉత్సవాల్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విషాదం.. గ్రానైట్ క్వారీలో పేలుడు .. ముగ్గురు మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మనీషా కూనపురెడ్డి గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలో ఘటన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి సరస్వతి,వరలక్ష్మి అనే తల్లి,కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. 4 రోజుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయిన ఏసీ బోగీలు
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ బోగీలు విడిపోయాయి. ప్రస్తుతం విడిపోయిన బోగీలను రైల్వే సిబ్బంది అమరుస్తుంది. మరోవైపు ఘటన…
Read More »