తెలంగాణ
Hyderabad: దారుణం.. అప్పుడే పుట్టిన శిశువును చంపి.. నిప్పంటించారు

Hyderabad: మానవత్వం మంటగలిపి పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువును అత్యంత దారుణంగా చంపి నిప్పంటించిన ఘటన హైదరాబాద్ ముషీరాబాద్లో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన శిశువుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుంటించారు. మృతి చెందిన శిశువు అప్పుడే పుట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.