Rangareddy
-
తెలంగాణ
Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొయినాబాద్ కనకమామిడి గేటు దగ్గర రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 9…
Read More » -
తెలంగాణ
Ponnam Prabhakar: టిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం
Ponnam Prabhakar: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం…
Read More » -
తెలంగాణ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్కల్యాణ్, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
Road Accident: ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మంది…
Read More » -
తెలంగాణ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఎంకిర్యాల గ్రామానికి చెందిన లింగం అనే వ్యక్తి…
Read More » -
తెలంగాణ
ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్, తన అక్క రుచిత మెడకు వైరు బిగించి…
Read More » -
తెలంగాణ
Ibrahimpatnam: పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దొంగలు హల్చల్ చేశారు. పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ చేశారు. ఆలయంలో 2 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు, అమ్మవారి నగలు గుర్తుతెలియని…
Read More » -
తెలంగాణ
Rangareddy: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్ దగ్గర కారును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి…
Read More » -
తెలంగాణ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్లో భూ మాఫియా రెచ్చిపోయింది. ఫేస్-2లోని ప్లాట్ల యజమానుల ను భయభ్రాంతులకు గురిచేశారు. గుండాలను వేసుకొని…
Read More »