Rangareddy
-
తెలంగాణ
గొంతు కోసి హత్య.. శంషాబాద్లో కలకలం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కలకలం రేగింది. మధురా నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఓ యువకుడిని గొంతు కోసి చంపారు దుండగులు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్…
Read More » -
తెలంగాణ
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు విద్యార్ధులు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మీర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి…
Read More » -
తెలంగాణ
Kadthal: వైభవంగా పత్రీజీ ధ్యాన మహాయాగాలు
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జీవిత చరిత్రపై రూపొందించిన పత్రీజీ…
Read More » -
తెలంగాణ
Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొయినాబాద్ కనకమామిడి గేటు దగ్గర రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 9…
Read More » -
తెలంగాణ
Ponnam Prabhakar: టిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం
Ponnam Prabhakar: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం…
Read More » -
తెలంగాణ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్కల్యాణ్, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
Road Accident: ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మంది…
Read More » -
తెలంగాణ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఎంకిర్యాల గ్రామానికి చెందిన లింగం అనే వ్యక్తి…
Read More » -
తెలంగాణ
ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్, తన అక్క రుచిత మెడకు వైరు బిగించి…
Read More »