Rains
-
ఆంధ్ర ప్రదేశ్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40…
Read More » -
తెలంగాణ
Kaleshwaram: కాళేశ్వరం వద్ద ‘ఉగ్ర’ గోదావరి
Kaleshwaram: తెలంగాణ, మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పుష్కర ఘాట్ల వద్ద 7.71…
Read More » -
జాతియం
Heavy Rain: హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు
Heavy Rain: భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండచరియలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తు పలు ప్రాంతాలపై తీవ్ర…
Read More » -
తెలంగాణ
కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. రెండు గేట్లు ఎత్తివేత
నిర్మల్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద వస్తుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే…
Read More » -
తెలంగాణ
13న బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ 13, 14 తేదీల్లో ఏపీలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడే అవకాశం…
Read More » -
తెలంగాణ
Diarrhea: పెరుగుతున్న డయేరియా కేసులు
Diarrhea: వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన…
Read More » -
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి…
Read More » -
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సంతరించుకున్న జలకళ
Nagarjuna Sagar: అన్నదాతలచేత ఆధునిక దేవాలయంగా కీర్తింపబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది.…
Read More » -
తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో లక్నాపూర్ ప్రాజెక్టుకు జలకళ
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. భారీ వర్షాలతో లక్నాపూర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు…
Read More » -
జాతియం
వర్ష బీభత్సం.. 77 మంది మృతి, 34 మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు 77 మంది మృతి చెందగా, 34 మంది గల్లంతయ్యారు. వర్షాల…
Read More »