Private Buses Collide
-
జాతియం
Tamil Nadu: రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి.. 35 మందికి గాయాలు
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తెన్కాశీలోని కడయనల్లూరులో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి.…
Read More »