Prakasam District
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కనిగిరి కనకపట్నంగా మారే రోజు దగ్గరలోనే ఉంది
Chandrababu: ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా దానికి మూల హేతువు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కాలజ్ఞానం ప్రకారమే ప్రపంచ పటం ముందుకు కదులుతుందనేది అందరి నమ్మకం కడపజిల్లా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అదుపు తప్పి ముళ్ల కంపలోకి దూసుకెళ్లిన బస్సు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం తప్పింది. రాయల్ ఓవైజ్ ట్రావెల్ బస్సు మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనో సీనియర్ నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు కూడా ఆ జిల్లాలో నిన్న మొన్నటి వరకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి.. 19 మందికి గాయాలు
ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు కల్వర్టును ఢీకొని కాల్వలో పడిపోయింది. పలమనేరు నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
కన్న తల్లిదండ్రులే, కూతురిని హతమార్చి, ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని జర్నలిస్టు కాలనీలో చోటుచేసుకుంది. రమేష్, లక్షీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Prakasam: ప్రపంచ శాంతి కోసం ఓ వ్యక్తి సజీవ సమాధికి ప్రయత్నం
Prakasam: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం లో ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Balineni Srinivasa Reddy: బాలినేని ఆవేశపడ్డారా? నిజంగా అంత సీన్ ఉందా?
Balineni Srinivasa reddy: ప్రకాశం జిల్లాలో జడ్పీ టార్గెట్గా చైర్ గేమ్ మొదలైంది. తమ నాయకుడి ఆదేశిస్తే.. జడ్పీ పీఠాన్ని పెడతానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు జిల్లాలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: చిన్నారితో కలిసి చెరువులో దూకిన తల్లి
AP News: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విషాదం చోటుచేసుకుంది. బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారితో కలిసి పెద్దచెరువులోకి దూకింది సుజాత. బాపట్ల సుజాత, 7 నెలల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
క్యాన్సర్పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
అవగాహాన లోపంతోనే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రకాశంజిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో క్యాన్సర్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Prakasam: ప్రకాశం జిల్లాలో విషాదం.. ఐదుగురు గల్లంతు.. ముగ్గురి మృతి
Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఐదుగురిలో ముగ్గురు మృతి చెందగా..మరొకరు గల్లంతయ్యారు.…
Read More »