PM Modi
-
జాతియం
PM Modi: భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు
PM Modi: భారత్కు మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ఎన్నటికీ అంగీకరించబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తెలిపారు మోదీ.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: విశాఖలో యోగా దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ప్రధాని మోదీ
PM Modi: విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతపై డీజీపీ…
Read More » -
జాతియం
PM Modi: విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష
PM Modi: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్, DGCA అధికారులతో భేటీ అయ్యారు.…
Read More » -
జాతియం
PM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మోదీ
PM Modi: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Modi-Pawan: పవన్ కళ్యాణ్కు మోదీ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్
Modi-Pawan: అమరావతి పున:ప్రారంభ వేదికపై ఆసక్తికర సంఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి తన స్థానానికి చేరుకున్న సమయంలో.. ప్రధాని మోదీ ఆయనను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Amaravati: అమరావతి పునఃనిర్మాణ వేడుక.. నిండిపోయిన గ్యాలరీలు
Amaravati: రాజధాని అమరావతి ప్రాంతంలో పండగ వాతవరణం సంతరించుకుంది. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి అమరావతికి వచ్చారు జనం. రాజధాని…
Read More » -
జాతియం
PM Modi: ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు
PM Modi: కేరళలో జరిగిన సభలో ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు చేశారు. తనతోపాటు శశిథరూర్ ఉండటంతో కొందరికి నిద్ర పట్టదంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫొటో చూసిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన
Amaravati: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన పురస్కరించుకొని.. పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 49వేల 040 కోట్ల రూపాయలతో అమరావతి…
Read More » -
జాతియం
PM Modi: పహల్గాం ఉగ్రదాడి ఘటన.. పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం
PM Modi: పహల్గామ్ దాడి తర్వాత సౌదీ నుండి తిరిగి వస్తున్న ప్రధాని మోడీ, పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని…
Read More » -
జాతియం
Pamban Bridge: ప్రధాని మోదీ చేతులమీదుగా పంబన్ బ్రిడ్జి ప్రారంభం
Pamban Bridge: దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన…
Read More »