Palnadu
-
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కంటైనర్ను ఢీకొట్టిన కారు.. అక్కడిక్కడే ఐదుగురు విద్యార్థులు మృతి
Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Atchannaidu: పత్తి రైతులకు అండగా ప్రభుత్వం
పల్నాడు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సత్తెనపల్లిలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి రైతుల సమస్యలను ప్రత్యేక్షంగా తెలుసుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నాగార్జునసాగర్ కుడి కాలువ కట్టకు గండి
పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడికాలువ గండి పడింది. పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో స్నానం ఆచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Narasaraopet: తక్కువ ధరకే బంగారం.. రూ. 25 లక్షలతో పరార్!
Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలకు టోకరా వేశారు దుండగులు. కోటప్పకొండ యూటీ వద్ద డీల్ మాట్లాడుదాం రమ్మని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను విడదల రజిని పరామర్శించారు. భారీ వర్షాలతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Palnadu: వైద్యుల నిర్లక్ష్యం కడుపులోనే శిశువు మృతి
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విఫాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. సత్తెనపల్లి పట్టణం అశోక్ నగర్కు చెందిన మద్దిగుంట శిరీష పురిటి నొప్పులతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో తనిఖీలు
పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు పొందుగల వద్ద కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాల తొలగింపు
పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాలు తొలగించారు రెవెన్యూ అధికారులు. వెల్లటూరు గ్రామంలో హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగించారు. మల్లీఖార్జున శర్మ తన పొలానికి వెళ్లేదారిలో R&B…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి కొడుకుపై దాడి
పల్నాడు జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి కొడుకు గొంతు కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసరావుపేట స్థానిక 12 వ వార్డులో…
Read More »