Pakistan
-
తెలంగాణ
Harish Rao: భారత సైనికులకు అందరం అండగా ఉంటాం
Harish Rao: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కి సంఘీభావంగా హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ వాక్ నిర్వహించారు. ఈ వాక్లో…
Read More » -
జాతియం
India Pakistan War: భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు
India Pakistan War: హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ నెలకొంది. టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి. చెప్పాలంటే భారత్పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ…
Read More » -
జాతియం
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. భగ్నం చేసిన భారత సైన్యం
Operation Sindoor: దాయాది పాకిస్తాన్ బరితెగించింది. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జలంధర్ గ్రామీణ ప్రాంతంలోని కంగనివాల్ గ్రామంలో పేలుళ్లకు పాల్పడింది. అయితే పాక్ దాడులను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jawan Murali Nayak: ఏపీ జవాన్ జమ్మూకశ్మీర్లో వీరమరణం
Jawan Murali Nayak: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు…
Read More » -
జాతియం
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవుతోంది
Rajnath Singh: భారత రక్షణ దళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.…
Read More » -
జాతియం
ఆపరేషన్ సిందూర్.. జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం
Operation Sindoor: భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన ఐసీ-814 కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్ దేశం గర్వించదగ్గ విషయం
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని…
Read More » -
అంతర్జాతీయం
Pakistan stock market: భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
Pakistan stock market: భారత్తో వివాదంతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నెలకూలాయి. భారత బలగాల సైనిక చర్య దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. ఇప్పటి పాక్ ఆర్థికంగా…
Read More » -
తెలంగాణ
Rajasingh: పాకిస్తాన్పై దాడి సరిపోదు.. యుద్ధం ప్రకటించాలి
Rajasingh: పహల్గాం ఉగ్రదాడికి ధీటుగా సమాధానమిచ్చిన భారత వైమానిక దాడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను తయారుచేస్తున్న ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని ఆయన అన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరు
Nara Lokesh:వెలగపూడిలోని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ 100 పాకిస్థాన్లు వచ్చినా భారతదేశంలో గడ్డి…
Read More »