Pakistan
-
జాతియం
పాకిస్తాన్తో సంబంధాలున్న ఆరుగురు అరెస్ట్
పాకిస్తాన్ తో సంబంధాలున్న ఆరుగురు అరెస్ట్ అయ్యారు. హర్యానాలో ప్రముఖ లేడీ యూ ట్యూబర్ అరెస్ట్ కాగా హిస్సార్ లో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు.…
Read More » -
జాతియం
India: పాక్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్
India: భారత్ పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. విపక్ష నేతల నేతృత్వంలోనూ ఈ నెల 22, 23…
Read More » -
జాతియం
Shehbaz Sharif: భారత్ దాడులను అంగీకరించిన పాక్ ప్రధాని
Shehbaz sharif: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో దాయాది పాకిస్థాన్ వణికిపోయింది. భారత్ మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ…
Read More » -
జాతియం
Turkey: భారత్పై మరోసారి విషం కక్కిన టర్కీ
Turkey: భారతదేశంపై టర్కీ మరోసారి విషం కక్కింది. భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్థాన్కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, తమ సైనిక సిబ్బందిని కూడా…
Read More » -
జాతియం
మన దేశంపై అమెరికా పెత్తనం ఎన్నాళ్లు..?
ఇది ఒక కీలక సమయం. ఇండియా ఇప్పుడేం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుందన్నది ఎంతో ముఖ్యం. సందర్భం వచ్చినప్పుడు ఎవరి రంగు ఎలాంటిదో తేలుతుంది. అప్పటివరకు…
Read More » -
జాతియం
Balochistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు
Balochistan: భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్థాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్…
Read More » -
జాతియం
India-Pakistan: నేడు భారత్-పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు
India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య నేడు 12గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంవోలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు…
Read More » -
జాతియం
Operation Sindoor: కష్టాల్లో పాకిస్థాన్.. నీళ్లు కట్, పిండి ధర రూ.600..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ కఠిన చర్యలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు కూడా వెంటాడటంతో పాక్ విలవిలలాడుతోంది. అంతేకాదు…
Read More » -
తెలంగాణ
Konda Vishweshwar Reddy: టర్కీ వెళ్లే వారిని బహిష్కరించాలి
Konda Vishweshwar Reddy: టర్కీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సెలవులకు టర్కీకి వెళ్లడం మానేయాలన్నారు కొండా. టర్కీకి వెళ్లే వారిని బహిష్కరించాలన్నారు. 2022లో 2.3లక్షలకు…
Read More » -
జాతియం
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. మరోసారి ఆపరేషన్ సిందూర్పై స్పందించిన చైనా
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఆపరేషన్ సిందూర్పై.. చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ కోరింది. ఇక తాము పరిస్థితులను…
Read More »