తెలంగాణ

Hyderabad: కుప్పకూలిన హోటల్ గోడ.. ముగ్గురు మృతి

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్ గోడ కుప్ప కూలడంతో.. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

దశరథ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button