తెలంగాణ
Hyderabad: కుప్పకూలిన హోటల్ గోడ.. ముగ్గురు మృతి

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్ గోడ కుప్ప కూలడంతో.. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
దశరథ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు బిహార్కు చెందిన వారిగా గుర్తించారు.