ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

AP News: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. నేటి నుంచి EHS సేవలు, ఓపీ నిలిపేయాలని నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం. రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని అల్టిమేటం.