Nizamabad
-
తెలంగాణ
రేపు నిజామాబాద్కు అమిత్ షా
Amit Shah: రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్రమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో…
Read More » -
తెలంగాణ
తల్లిని వేధిస్తున్న తండ్రిని హత్య చేసిన కుమార్తె
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన తండ్రిని కుమార్తె హతమార్చింది. తండ్రి తరచూ మద్యం తాగి తల్లిని అనుమానిస్తూ…
Read More » -
తెలంగాణ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా
ఆ జిల్లాలో ఇసుక లొల్లి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇరకాటంలో పెడుతోందట. తవ్వకాల్లో నేతలు పడుతున్న పోటీతో కొత్త తలనొప్పులు వస్తున్నాయట. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులుగా చెప్పుకునే…
Read More » -
తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు
నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులు, ఉక్కపోత…
Read More » -
తెలంగాణ
ముగ్గురు తెలంగాణ మంత్రులకు తప్పిన ప్రమాదం
Telangana: ముగ్గురు తెలంగాణ మంత్రులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. నిజామాబాద్లో రైతు…
Read More » -
తెలంగాణ
నిజామాబాద్లో మహిళ ఆత్మహత్యాయత్నం
Nizamabad: నిజామాబాద్లో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. ఇందల్వాయి మండలం తీర్మాన్ పల్లిలో ఘటన చోటుచేసుకుంది. తన వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి…
Read More » -
తెలంగాణ
online betting: మరో నిండు ప్రాణం బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్
online betting: ఆన్ లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల…
Read More » -
తెలంగాణ
అకాల వర్షం.. అన్నదాత ఆగం
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికొచ్చిన…
Read More » -
తెలంగాణ
MLC Kavitha: నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను సందర్శించిన కవిత
MLC Kavitha: పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరక్కుపోతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించిన ఆమె రైతుల సమస్యలను అడిగి తెలసుకున్నారు.…
Read More » -
తెలంగాణ
Nizamabad: విషాదం.. పంట పొలంలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో…
Read More »