Meeting
-
తెలంగాణ
నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం
సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్, సన్నద్ధత, భూభారతి ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల…
Read More » -
సినిమా
విశాఖలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం
విశాఖలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పర్సంటేజ్ విధానం, థియేటర్ల సమస్యలపై చర్చలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సంపద సృష్టించి పేదలకు పంచాలి
Chandrababu: సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు సీఎం చంద్రబాబు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం… కీలక అంశాలపై చర్చి
Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక…
Read More » -
తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, జాగృతి నేతల భేటీ
MLC Kavitha: కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం.. పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖపై సీఎం చర్చిస్తున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరుగనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. 7నెలల పాలనలో, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో అభివృద్ధి పనులు,…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ,…
Read More »