Maoists
-
News
Maoists: జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం
Maoists: మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ జోన్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగితామంటూ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్సే కారణం
Bandi Sanjay: మార్చి నాటికి మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అడవిలో అన్నలను రెచ్చగొట్టి అర్బన్ నక్సలైట్లు అధికారం అనుభవిస్తున్నారని బండి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ ఉదయం పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్…
Read More » -
తెలంగాణ
మావోయిస్టుల ఆర్థక వనరులపై ఈడీ ఫోకస్
మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే నెట్వర్క్పై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత దినేష్ గోపేపై…
Read More » -
జాతియం
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హజారీబాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో ముగ్గురు అగ్రశ్రేణి మావోయిస్టులు మరణించారు.…
Read More » -
తెలంగాణ
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
Maoists: వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.. మావోయిస్టు పార్టీలో కీలకమైన…
Read More » -
జాతియం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్లో తుపాకుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా…
Read More » -
తెలంగాణ
నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ బంద్
మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే…
Read More » -
తెలంగాణ
Seethakka: ఆదివాసీ బిడ్డలను రక్షించుకుంటాం
Seethakka: మంత్రి సీతక్కను ప్రజా సంఘాల జేఏసీ నాయకలు కలిశారు. మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని జేఏసీ నాయకులు కోరారు. ఆదివాసీ బిడ్డలను రక్షించుకుంటామని మంత్రి సీతక్క…
Read More » -
తెలంగాణ
Karre Gutta: కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
Karre Gutta: ఐదు రోజుల నుండి కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులపై పై చేయి సాధించే దిశగా భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. శనివారం సాయంత్రం…
Read More »