Mahabubabad
-
తెలంగాణ
పిడుగు పడి రెండు ముక్కలైన వేప చెట్టు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చెరువు ముందు తండాలో పిడుగు పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక రైతు బోడ నవీన్ నాయక్ కౌలు చేసిన బావి…
Read More » -
తెలంగాణ
Mahabubabad: మట్టి గోడ కూలి మహిళ మృతి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి గోడ కూలి మహిళ మృతిచెందింది. కోల రామక్క…
Read More » -
తెలంగాణ
అడవి దున్న దాడి.. మేకల కాపరి మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అడవి దున్న దాడిలో మేకల కాపరి మృతి చెందాడు. కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన కల్తీ గోవిందును అడవి దున్న…
Read More » -
తెలంగాణ
యూరియా కోసం వెళ్తున్న రైతుల ఆటో బోల్తా
యూరియా కోసం ఆటోలో వెళ్తున్న రైతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పీఏసీఎస్ సబ్ సెంటర్లో యూరియా కోసం వెళ్తున్న ఆటో బోల్తా…
Read More » -
తెలంగాణ
ఒకే ఇంటి పై రెండు పిడుగులు
ఒకే ఇంటిపై రెండు పిడుగులు పడి ఇల్లు ధ్వంసమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ…
Read More » -
తెలంగాణ
యూరియా కష్టాలు.. రైతన్నలకు తప్పని తిప్పలు
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో…
Read More » -
తెలంగాణ
పోలీసులకే సవాల్ గా మారిన వరుస చోరీలు
మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేస్తే చాలు దొంగలు తమ పని కానిస్తున్నారు. వరుస చోరీలు పోలీసులకు సవాల్గా…
Read More » -
తెలంగాణ
Mahabubabad: యూరియా కోసం అన్నదాతల పడిగాపులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు గాస్తున్నారు. కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లిలో యూరియా బస్తాల కోసం బారులు తీరారు.…
Read More » -
తెలంగాణ
మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ల వినూత్న నిరసన
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న నిరసనకు దిగారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోలను చిలుకోడు గ్రామ ఉపాధ్యా యులు…
Read More » -
తెలంగాణ
Mahabubabad: పల్లిగింజ గొంతులో ఇరుక్కుని 18నెలల బాలుడు మృతి
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా నాయక్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పల్లిగింజ గొంతులో ఇరుక్కుని 18నెలల బాలుడు మృతి చెందాడు. తొలుత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా చికిత్స నిమిత్తం…
Read More »